వార్తలు

  • Home
  • టూరిస్ట్‌ బస్సులో మంటలు

వార్తలు

టూరిస్ట్‌ బస్సులో మంటలు

May 18,2024 | 23:42

 9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్‌ : హర్యానాలోని నుV్‌ా జిల్లాలో కుండ్లి-మనేసర్‌-పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో టూరిస్ట్‌ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…

విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ

May 18,2024 | 23:37

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున…

స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతపై ఇసి ఫోకస్‌

May 19,2024 | 00:12

మూడంచెల భద్రతతో కట్టుదిట్టం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, ఎచ్చెర్ల,ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఇవిఎమ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ భద్రతపై ఎన్నికల కమిషన్‌ ఫోకస్‌…

తెలంగాణ ఎప్‌సెట్‌లో మన రాష్ట్ర విద్యార్థులకే టాప్‌ ర్యాంకులు

May 19,2024 | 00:10

 ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం  ఇంజనీరింగ్‌లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్‌లో ప్రణీత ప్రథమం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…

జూన్‌ 15 నుండి ముంబై-విజయవాడ సర్వీస్‌

May 18,2024 | 21:51

ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్‌ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్‌ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతాం

May 18,2024 | 21:36

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్ర బిజెపి చేస్తున్న కుట్రలను, అందుకు సహకరిస్తూ స్టీల్‌ యాజమాన్యం చేపడుతున్న చర్యలను పోరాటాలతో తిప్పికొడతామని…

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అవగాహన కల్పించండి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

May 18,2024 | 22:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవగాహన కల్పించాలని టిడిపి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి…

పంట పొలాలపై ఏనుగుల దాడి

May 18,2024 | 20:53

ప్రజాశక్తి- సదుం (చిత్తూరు జిల్లా) : పంట పొలాలపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం జోగివారిపాల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది.…

పే స్లిప్పులు ఇవ్వాలి

May 18,2024 | 20:32

పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి ఉపాధి కార్మికుల నిరసన ప్రజాశక్తి – ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : తమకూ పే స్లిప్పులు ఇవ్వాలని, పనుల వద్ద…