కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరాముడు
ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం కాళీయమర్దనాలంకారంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి…
ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం కాళీయమర్దనాలంకారంలో శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను టిడిపి నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు.…
అవనిగడ్డ:కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి టిడిపి కార్యకర్త…
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్…
మహారాష్ట్రలోని యావత్మాల్లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు…
ప్రజాశక్తి-రేపల్లె :ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం , బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్ సెంటర్లో జరిగిన రోడ్షోల్లో ఆమె…
ఢిల్లీ : మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం మరోసారి సుప్రీంకోర్టును…
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో జీరో షాడో కనిపించింది. నగర వాసులను అలరించింది. బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉంది.…
ఢిల్లీ : సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాల) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు తాజాగా యూపీఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 506…