వార్తలు

  • Home
  • అక్రమ ట్రస్టుల నుంచి బిజెపికి రూ.614.52 కోట్ల విరాళం!

వార్తలు

అక్రమ ట్రస్టుల నుంచి బిజెపికి రూ.614.52 కోట్ల విరాళం!

Apr 9,2024 | 23:56

తిరువనంతపురం : 2021-22 ఒక్క ఏడాదిలోనే కార్పోరేట్లు, వ్యక్తులు, ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) ఆమోదించని అక్రమ ట్రస్టుల నుండి బిజెపి రూ.614.52 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్‌ బాండ్ల…

బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

Apr 9,2024 | 14:47

సిద్దిపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బిఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను…

పాడైపోయిన కోవిడ్‌ టెస్టుల బస్సు – పట్టించుకునేదెవరు ?

Apr 9,2024 | 13:40

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : కోవిడ్‌-19 సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నరసాపురం పట్టణానికి అన్ని వసతులతో కూడిన బస్సును అందించింది. కరోనా…

టిడిపిలో గుర్తింపు లేదు..  వైసిపిలో చేరుతున్నా

Apr 9,2024 | 20:26

 మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి…

పండగ వేళ పూరిల్లు దగ్ధం – నడిరోడ్డునపడ్డ కుటుంబం

Apr 9,2024 | 13:27

దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం…

భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి ప్రతిబింబం ఉగాది వేడుకలు : సీతారాం ఏచూరి

Apr 9,2024 | 13:24

న్యూఢిల్లీ   :   తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్‌లోని…

భానుడి ఉగ్రరూపం.. ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Apr 9,2024 | 13:13

అమరావతి: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఏపీలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి..అత్యధికంగా నిడమానూరులో…

‘మార్గదర్శి’ డిపాజిట్లపై సమగ్ర పరిశీలన

Apr 10,2024 | 00:44

 హైకోర్టుకు రిఫర్‌ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మార్గదర్శిపై విచారణను కొట్టేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై…

ట్రేడ్‌ యూనియన్‌ ఐదవ అంతర్జాతీయ సమావేశం.. భారత్ నుండి ఐదుగురు ప్రతినిధులు

Apr 9,2024 | 12:37

న్యూఢిల్లీ :   వ్యవసాయం, ఆహారం, వాణిజ్య అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల ట్రేడ్‌ యూనియన్‌ 5వ అంతర్జాతీయ సమావేశం  ఈ ఏడాది  ఏప్రిల్‌ 9 నుండి 14…