వార్తలు

  • Home
  • మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

వార్తలు

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

Mar 15,2024 | 00:25

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్‌…

ఇంకా తెలియని నైజీరియా చిన్నారుల ఆచూకీ

Mar 15,2024 | 00:23

అబుజా: నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలో నుంచి సాయుధ దుండగులు ఒక పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను అపహరించుకుపోయి వారం రోజులు దాటింది. అయినా చిన్నారుల ఆచూకీ…

ప్రభుత్వ బ్యాంక్‌ల్లో 25 శాతం వరకు వాటాల విక్రయం

Mar 15,2024 | 00:21

 ఆ ఐదు బ్యాంక్‌ల్లో ఉపసంహరిస్తాం  ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి వెల్లడి న్యూఢిల్లీ : ఐదు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో 25 శాతం వరకు వాటాలను…

16 మందితో లెఫ్ట్‌ ఫ్రంట్‌ తొలి జాబితా

Mar 15,2024 | 00:19

 అందులో సిపిఎం 13, సిపిఐ 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, ఆర్‌ఎస్‌పి 1 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ పశ్చిమ బెంగాల్‌లోని 16…

ముగ్గురు ఐఎఎస్‌ల బదిలీ

Mar 15,2024 | 00:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు…

వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాని

Mar 15,2024 | 00:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైసిపిలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో…

బిజెపిని ఓడించేందుకు ఐక్య పోరాటం

Mar 15,2024 | 00:05

రైతు, కార్మిక విరోధి మోడీ సర్కార్‌ 23న దేశవ్యాప్త ఆందోళనలు ఎంఎస్‌పి చట్టాన్ని చేయాలి బిజెపిని తరిమికొట్టాలి… దేశాన్ని రక్షించాలి చారిత్రాత్మకంగా కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

హైకోర్టు ఏర్పాటుకు అడుగులు

Mar 14,2024 | 23:55

 కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్‌ బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు…