వార్తలు

  • Home
  • బిజెపికి ఊడిగం చేస్తున్న టిడిపి, వైసిపి : వైఎస్‌ షర్మిల

వార్తలు

బిజెపికి ఊడిగం చేస్తున్న టిడిపి, వైసిపి : వైఎస్‌ షర్మిల

Apr 19,2024 | 21:50

ప్రజాశక్తి- ఆలూరు (కర్నూలు) :ఆంధ్రప్రదేశ్‌కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిన బిజెపికి టిడిపి, వైసిపి ఊడిగం చేస్తున్నాయని…

కడప కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతా

Apr 19,2024 | 21:40

న్యాయపోరాటం చేస్తున్నా.. ప్రతి ఇంటికి రాలేకున్నా : సునీత ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకూడదని కడప కోర్టు…

వటపత్రశాయిగా కోదండరాముడు

Apr 19,2024 | 21:35

ప్రజాశక్తి -ఒంటిమిట్ట :ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుండి వైభవంగా…

సిపిఎం అభిమాని వీరంరాజు మృతి

Apr 19,2024 | 21:01

– రేపు బైటమంజులూరులో అంత్యక్రియలు ప్రజాశక్తి-పంగులూరు (బాపట్ల జిల్లా) :సిపిఎం అభిమాని జన్నలగడ్డ వీరంరాజు (70) శుక్రవారం మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చికిత్స…

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీలో సందిగ్ధత తొలగించాలి – సిఇఒకు బొప్పరాజు వినతి

Apr 19,2024 | 20:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య నెలకొన్న సందిగ్ధత తొలగిస్తూ స్పష్టమైన సూచనలు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఎపి రెవెన్యూ సర్వీసెస్‌…

లోకేష్‌వి హత్యా రాజకీయాలు

Apr 19,2024 | 20:30

వెంకటరెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరామర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రశాంతంగా వున్న మంగళగిరిలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్‌పై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే…

బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు

Apr 19,2024 | 18:16

హైదరాబాద్‌: తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు…

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేవి : చంద్రబాబు

Apr 19,2024 | 18:03

ఆలూరు: ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని…

వైసిపి ప్రచార రథం ఢీ కొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

Apr 19,2024 | 17:55

అమరావతి: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసిపి ప్రచారరథం ఢీ కొని భరద్వాజ్‌ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత…