వార్తలు

  • Home
  • 11న ఎస్‌బిఐల ముందు నిరసన- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

వార్తలు

11న ఎస్‌బిఐల ముందు నిరసన- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

Mar 8,2024 | 21:25

-ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 11వ తేదీన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌…

బిజెపితో టిడిపి, జనసేన పొత్తు రాష్ట్రానికి అంధకారమే

Mar 8,2024 | 20:36

-గ్యాస్‌ ధర తగ్గింపు కంటితుడుపు చర్య : వి శ్రీనివాసరావు – సిపిఎం మహిళా ప్రణాళిక ఆవిష్కరణ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :బిజెపితో టిడిపి, జనసేన…

మేత పోరంబోకు భూములు పంచాల్సిందే – పేదల భూపోరాటం

Mar 8,2024 | 20:26

ప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ :తిరుపతి జిల్లా వెంకటగిరి రెవెన్యూ పరిధిలోని మేత పోరంబోకు భూములను పంచాలని డిమాండ్‌ చేస్తూ పేదలు భూపోరాటం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం

Mar 8,2024 | 20:11

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమం అవసరమని విశాఖ ఉక్కు…

ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే నాయకుడిని ఎన్నుకుందాం

Mar 8,2024 | 20:16

– ‘మీ ఓటు మీ భవిష్యత్తు’ కార్యక్రమంలో భువనేశ్వరి పత్తికొండ,ప్రజాశక్తి (కర్నూలు జిల్లా) :ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం…

మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తం

Mar 8,2024 | 20:13

– పెట్రోల్‌ పోసుకుని, బోటు దహనం చేసి నిరసన – ‘అరబిందో’ పైపులైను తొలగించాలని డిమాండ్‌ ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా):పరిశ్రమలో వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు వేసిన…

మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌

Mar 8,2024 | 18:32

  ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌ అయ్యారు. ఆయన స్వగృహం నుంచే దుండగులు అతన్ని కిడ్నాప్‌ చేశారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్‌లోనే ఇలాంటి…

92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు

Mar 8,2024 | 18:07

విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.…