హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ
కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…
కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…
న్యూఢిల్లీ : ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు…
ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని,…
న్యూఢిల్లీ : దేశ యువతకు కావల్సింది మెరుగైన ఉద్యోగాలు కానీ, ‘ పకోడీ దుకాణాలు’ కాదని కాంగ్రెస్ గురువారం విమర్శించింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో…
ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి,…
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్లతో పాటు దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హర్యానాలో…
ఇంఫాల్ : మణిపూర్లో బుధవారం మరోసారి కాల్పులు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లాలోని హౌటక్ గ్రామంలో ఉగ్రవాదులు తుపాకీ, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని…
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ను అసెంబ్లీ…