వార్తలు

  • Home
  • చిలీలో ఆగని కార్చిచ్చు – 51 మంది మృతి..!

వార్తలు

చిలీలో ఆగని కార్చిచ్చు – 51 మంది మృతి..!

Feb 4,2024 | 11:23

చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది…

విశాఖలో ఉత్సాహంగా కాన్సర్ వాక్

Feb 4,2024 | 10:14

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లోని కాళీ మాతా…

నమీబియా అధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత

Feb 4,2024 | 09:53

నమీబియా : నమీబియా అధ్యక్షుడు హేగే గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున విండ్‌హోక్‌లోని ఆసుపత్రిలో మరణించినట్లు అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ఒక ప్రకటనలో…

రైతు వ్యతిరేక బడ్జెట్‌- ప్రతులను దగ్ధం చేసి నిరసన

Feb 4,2024 | 09:48

ప్రజాశక్తి- యంత్రాంగం :  కేంద్ర బడ్జెట్‌లో రైతులకు, వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం జరగడం పట్ల సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బడ్జెట్‌ ప్రతులను శనివారం…

800మందికి పైగా పశ్చిమదేశాల ఉద్యోగుల లేఖ

Feb 4,2024 | 09:45

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ అనుకూల విధానాన్ని అనుసరిస్తున్నందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా, బ్రిటన్‌, ఇయు దేశాల్లోని 800మందికి పైగా సివిల్‌ సర్వెంట్లు ఒక లేఖ…

రఫాలో కొనసాగుతున్న దాడులు : 24మంది మృతి

Feb 4,2024 | 09:41

ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది…

ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Feb 4,2024 | 09:36

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ప్రజానాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి.చైతన్య ప్రసాద్…

పెళ్లిళ్లకు, ప్రచారాలకు సర్కారు సొమ్ముతోనే విమాన విహారం : అసోం సిఎం నిర్వాకం !

Feb 4,2024 | 10:01

గౌహతి : బిజెపికి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ,…

శివసేన నేతపై కాల్పులు…

Feb 4,2024 | 09:21

బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఘటన ముంబయి : మహారాష్ట్రలో శివసేన (షిండే) నేత మహేష్‌ గైక్వాడ్‌పై బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌ శుక్రవారం రాత్రి…