వార్తలు

  • Home
  • 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

వార్తలు

‘వివేకా’ హత్య కేసులో నా పాత్ర లేదు

Apr 16,2024 | 20:43

 న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది : ఎంపి అవినాష్‌ ప్రజాశక్తి – కడప : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర లేదని కడప ఎంపి వైఎస్‌…

గన్నవరం- హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ప్రారంభం

Apr 16,2024 | 20:41

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ నూతన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. 178 సీట్ల సామర్థ్యం కలిగిన బోయింగ్‌ 737-800 విమానం ఇక…

గిరిజన హక్కులను కాలరాస్తున్న మోడీ

Apr 16,2024 | 20:38

జిఒ 3పై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ర్యాలీలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు…

బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చే కుట్ర

Apr 16,2024 | 20:35

 ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ :  బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌…

Arunachal Pradesh : పోలింగ్‌ స్టేషన్‌లకు చాపర్‌లో బయల్దేరిన ఎన్నికల అధికారులు

Apr 16,2024 | 18:35

ఈటానగర్‌ :    అరుణాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లకు 40 మంది ఎన్నికల అధికారుల బృందం చాపర్‌లో బయలుదేరింది. రాష్ట్రానికి చెందిన స్కియాన్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించే…

బిజెపికి ఒకరు తొత్తు.. మరొకరు పొత్తు

Apr 16,2024 | 20:46

హోదా, పోలవరం, ఉక్కు కర్మాగారం ఊసే లేదు బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి-పీలేరు/మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : రాష్ట్రంలో వైసిపి, టిడిపిలు తమ స్వలాభం కోసం బిజెపికి ఒకరు…

ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు

Apr 16,2024 | 17:30

అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల…

బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేం : సుప్రీంకోర్టు

Apr 17,2024 | 00:06

న్యూఢిల్లీ : బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఇవిఎం ఓట్లతో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌…