వార్తలు

  • Home
  • కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా మా విజయానికి డోకాలేదు : సజ్జల

వార్తలు

కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా మా విజయానికి డోకాలేదు : సజ్జల

Apr 21,2024 | 20:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 80 శాతం ప్రజలకు అందిందని, ఎవరు.. ఎవరితో కలిసొచ్చినా గెలుపు మాత్రం వైసిపిదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన…

Sunita Kejriwal : నా భర్తను హత్య చేసేందుకు బిజెపి కుట్ర

Apr 21,2024 | 18:49

రాంచీ :   ఇన్సులిన్‌ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష…

చాగలమర్రి, రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Apr 21,2024 | 18:46

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ…

తిరుమల ఘాట్‌ రోడ్డులో జీపు బోల్తా

Apr 21,2024 | 18:04

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఆదివారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు గాయాలయ్యాయి. ఇందులో తమిళనాడుకు చెందిన మహిళ పరిస్థితి విషమంగా…

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి .. 14 మంది మృతి

Apr 21,2024 | 17:35

వెస్ట్‌ బ్యాంక్‌ :    ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.…

కూకట్‌పల్లిలో మహిళపై హత్యాచారం?

Apr 21,2024 | 17:10

కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వర్క్‌షాప్‌ సెల్లార్‌లో గుర్తు తెలియని మహిళ మఅతదేహం లభ్యమైంది. ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం…

Maldives : కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికలు

Apr 21,2024 | 16:28

మాలె :   మాల్దీవుల్లో నేడు  పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి.  మాల్దీవుల పార్లమెంట్‌ (మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు సుమారు 2.8 లక్షల మంది…

కావలిలో వార్డు సచివాలయంలోనే మద్యం నిల్వలు

Apr 21,2024 | 16:15

కావలి: క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు అక్రమాలకు నిలయంగా మారాయి. ఇన్నాళ్లు అధికార వైసిపికు జాగీరుగా ఉన్న ఈ సచివాలయ వ్యవస్థ…

ఒంటిమిట్టలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Apr 21,2024 | 15:45

ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా…