వార్తలు

  • Home
  • ఫిబ్రవరి 10 వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ పొడిగింపు

వార్తలు

ఫిబ్రవరి 10 వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ పొడిగింపు

Feb 7,2024 | 15:24

 న్యూఢిల్లీ :    పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు బుధవాంర లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను…

తిరుమలలో యాత్రికులరద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Feb 7,2024 | 15:08

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు…

ఎఫ్‌ఎంఆర్‌ఎఐ అఖిల భారత సభ(లైవ్)

Feb 7,2024 | 15:11

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ సర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభ విజయవాడలో బుధవారం ప్రారంభమైయ్యాయి.  ఈ సందర్భంగా మందులపై జిఎస్‌టిని ఎత్తివేయాలని, మెడికల్‌…

ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు… పొత్తులపై క్లారిటీ వచ్చేనా?

Feb 7,2024 | 14:57

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్రహౌంమంత్రి అమిత్‌ షా పిలుపు మేరకు టీడీపీ చీఫ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ…

చివరి పార్లమెంట్‌ సెషన్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

Feb 7,2024 | 16:50

న్యూఢిల్లీ :   సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్‌ సెషన్‌లో బుధవారం ప్రధానిమోడీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు…

బీజేపీకి బాబు మోహన్‌ రాజీనామా

Feb 7,2024 | 14:49

హైదరాబాద్‌: బీజేపీకి అందోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి

Feb 7,2024 | 14:44

ప్రత్తిపాడు: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన…

పల్నాడులో కౌలు రైతు ఆత్మహత్య

Feb 7,2024 | 14:44

ప్రజాశక్తి-క్రోసూరు(పల్నాడు) : అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం దొడ్లేరు బుధవారం చోటు చేసుకుంది.…

ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

Feb 7,2024 | 14:40

అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌, తదితరులు…