వార్తలు

  • Home
  • భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

వార్తలు

భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

Mar 7,2024 | 08:44

మాలె: హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలకు…

నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే

Mar 7,2024 | 08:38

 కుటుంబ బాధ్యతలే ప్రధాన కారణం న్యూఢిల్లీ : ‘ఫార్ట్యూన్‌ 500 ఇండియా లిస్ట్‌’లోని కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలకు మాత్రమే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. తదుపరి…

ఢిల్లీలో భారీ ఎత్తున బలగాల మోహరింపు

Mar 7,2024 | 08:33

రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించింది: రైతు నాయకులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధానికి రైతులు చేరుకోకుండా అడ్డుకోవడానికి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున…

నిరంతర శ్రమతోనే విజయాలు

Mar 7,2024 | 08:30

డాక్టర్‌ పిన్నమనేని సీతాదేవి అవార్డు స్వీకరణలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్సిటీ (విజయవాడ) : ఒక్క రోజుతో విజయం రాదని, నిరంతర శ్రమ ఫలితంగానే విజయాలు…

K-Rice: భారత్‌ రైస్‌కు పోటీగా కె-రైస్‌!

Mar 7,2024 | 10:58

కిలో రూ.30చొప్పున విక్రయాలు తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భారత్‌ రైస్‌కు పోటీగా శబరి కె-రైస్‌ను ప్రవేశపెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆహార…

ఉన్నత విద్యకు చిరునామా ఎఎన్‌యు ‘దూరవిద్య’ కేంద్రం

Mar 7,2024 | 07:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. కుటుంబ పోషణలో భాగంగా నేరుగా వెళ్లి చదువుకోలేని పరిస్థితి నేటి యువతకు ఎదురవుతోంది. చదవాలనే ఆపేక్ష, ఉన్నత విద్యావంతులవ్వాలనే…

వికలాంగుల పెన్షన్‌ రూ.6 వేలకు పెంచాలి

Mar 7,2024 | 07:32

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని, వారికి ఇస్తున్న పెన్షన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు…

Beef: బీఫ్‌ ఎగుమతుల్లో భారత్‌ది రెండో స్థానం

Mar 7,2024 | 10:58

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023…