భారత్తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు
మాలె: హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం భారత్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు…