మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మంగళవారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ…
ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల…
రాజమండ్రి :నిజం అంటే వైఎస్ జగన్.. ఇది ప్రజల నమ్మకం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సత్యమేవ…
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ట్యాంక్ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు…
హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది.…
న్యూఢిల్లీ : చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపకులు- చాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్…
విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో…
అమరావతి: ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు టిడిపి, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే…