వార్తలు

  • Home
  • ఎస్మా ప్రయోగంపై దేశవ్యాప్త నిరసనలు

వార్తలు

ఎస్మా ప్రయోగంపై దేశవ్యాప్త నిరసనలు

Jan 10,2024 | 10:03

అఖిల భారత అంగన్‌వాడీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల అఖిలభారత అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌)…

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ : పలువురికి గాయాలు

Jan 10,2024 | 09:56

నాంపల్లి (తెలంగాణ) : హైదరాబాద్‌ నాంపల్లిలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు…

సిఇసికి టిడిపి – జనసేన, వైసిపిల పరస్పర ఫిర్యాదులు

Jan 10,2024 | 09:01

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : కేంద్ర ఎన్నికల సంఘం ముందు టిడిపి-జనసేన, వైసిపిలు పరస్పర ఫిర్యాదులకు దిగాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలకు మీరు కారణమంటే మీరు…

మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

Jan 10,2024 | 08:34

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ – 15వ రోజుకు చేరిన ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన…

సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం- ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు

Jan 10,2024 | 08:33

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి:వైసిపి పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, వైసిపి ప్రభుత్వ పతనం ఖాయమని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల…

రాజకీయ అవినీతే అభివృద్ధికి ఆటంకం

Jan 10,2024 | 08:34

– ఉద్యోగుల జీతభత్యాలు పెంచితేనే కొనుగోలు శక్తి పెంపు – కార్పొరేట్ల కోసమే భూ టైటిల్‌ యాక్ట్‌ – ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి…

ఏడు గ్యారంటీలతో అధికారంలోకి వస్తాం – పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

Jan 10,2024 | 08:32

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ఏడు గ్యారంటీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర…

బకాయిలడిగితే నిర్బంధం

Jan 10,2024 | 08:28

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఉపాద్యాయుల అరెస్ట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: బకాయిలడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి దిగింది. న్యాయంగా తమకు రావాల్సినవి…

ఫిలిప్పైన్స్‌లో తీవ్ర భూకంపం

Jan 10,2024 | 08:27

మనీలా : దక్షిణ ఫిలిప్పైన్స్‌ తీర ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. దీఁ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.7గా నమోదైంది. అయితే ఇప్పటివరకఁ ఎలాంటి ఆస్తి, ప్రాణ…