నకిలీల నడుమ ప్రజాస్వామ్యం
ఫేక్ వార్తలు, క్లెయిమ్లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్…
ఫేక్ వార్తలు, క్లెయిమ్లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్…
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రన్వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…
ప్రజాశక్తి పాఠకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు – ఎడిటర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.…
అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సిఎం జగన్ సోదరి, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపించారు. దీంతో పాటు ”ద…
పులివెందుల (కడప) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని … పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో…
ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి) ; అనకాపల్లి జిల్లా పరవాడలోని ఎన్టిపిసి సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన యూనిట్లో…
ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ కవి వర్మ కలిదిండి గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి 11 గంటలకు బెంగుళూరులో మిత్రులతో కలిసి టీవీ చూస్తూండగా…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు. ప్రకాశం…