ఉక్రెయిన్ దాడిలో నౌక ధ్వంసం : రష్యా రక్షణ శాఖ
మాస్కో : ఉక్రెయిన్ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని రష్యా నౌక ధ్వంసమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫియోడోసియా నగరంలో…
మాస్కో : ఉక్రెయిన్ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని రష్యా నౌక ధ్వంసమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫియోడోసియా నగరంలో…
హనుమకొండ : హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, భద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్దాంతి, బ్రహ్మశ్రీ అయినవోలు…
ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు…
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును డీ కొట్టాడు.…
కార్మికుల ఇచ్చిన ఆ హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి నిరవధిక సమ్మెలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు రెగ్యులరైజ్…
వాషింగ్టన్ : ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్ పై ప్రతీకార దాడులు చేపట్టాలని అధ్యక్షుడు బైడెన్ అమెరికా మిలటరీని సోమవారం ఆదేశించారు. ఇరాన్ మిలిటెంట్ గ్రూప్…
అమరావతి: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన…
హైదరాబాద్: ఊపిరితిత్తుల వ్యాధితో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన రోగి మఅతి చెందారు. సమస్య తీవ్రం కావడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర…
పాట్నా : బీహార్లో జెడి(యు) జాతీయ అధ్యక్షుడి పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ…