వార్తలు

  • Home
  • నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్‌ ప్రచారం

వార్తలు

నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్‌ ప్రచారం

Apr 17,2024 | 11:40

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్‌ కల్యాణ్‌ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…

సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రచారానికి ఆదరణ

Apr 17,2024 | 21:38

ప్రజాశక్తి-గన్నవరం : సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు బుధవారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో…

Japan బుల్లెట్‌ ట్రైన్‌లో పాము హల్‌చల్‌

Apr 17,2024 | 11:27

జపాన్‌ : జపాన్‌ బుల్లెట్‌ ట్రైన్‌లో ఓ పాము హల్‌చల్‌ చేసింది. దీంతో ఆ రైలు 17 నిముషాలపాటు ఆగిపోయింది.. ప్రయాణీకులందరినీ వేరే రైలులో సురక్షితంగా చేర్చారు.…

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

Apr 17,2024 | 11:25

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను…

జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌- ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌

Apr 17,2024 | 11:15

హైదరాబాద్‌: జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కంబైన్డ్‌ బస్‌పాస్‌ను దక్షిణ మధ్యరైల్వే పునరుద్ధరించింది. అటు ఎంఎంటీఎస్‌ రైళ్లల్లో ఇటు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కంబైన్డ్‌ బస్‌పాసను…

జూన్‌ 8, 11వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం?

Apr 17,2024 | 11:00

హైదరాబాద్‌: రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు,…

రేషన్‌ ఈ- కేవైసీకి మరో అవకాశం

Apr 17,2024 | 10:50

హైదరాబాద్‌ :ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం…

భద్రాద్రి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్‌

Apr 17,2024 | 10:45

భద్రాద్రి :భద్రాద్రి ఆలయంలో బుధవారం సీతారాముల జగత్కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి ఆలయంలో వైభోపేతంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు…

బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఈసి నోటీసులు

Apr 17,2024 | 10:32

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. నిన్న (మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బిఆర్‌ఎస్‌…