నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్ ప్రచారం
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…
ప్రజాశక్తి-గన్నవరం : సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు బుధవారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో…
జపాన్ : జపాన్ బుల్లెట్ ట్రైన్లో ఓ పాము హల్చల్ చేసింది. దీంతో ఆ రైలు 17 నిముషాలపాటు ఆగిపోయింది.. ప్రయాణీకులందరినీ వేరే రైలులో సురక్షితంగా చేర్చారు.…
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను…
హైదరాబాద్: జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్-ఆర్టీసీ కంబైన్డ్ బస్పాస్ను దక్షిణ మధ్యరైల్వే పునరుద్ధరించింది. అటు ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఇటు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కంబైన్డ్ బస్పాసను…
హైదరాబాద్: రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు,…
హైదరాబాద్ :ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం…
భద్రాద్రి :భద్రాద్రి ఆలయంలో బుధవారం సీతారాముల జగత్కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి ఆలయంలో వైభోపేతంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు…
తెలంగాణ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు ఈసీ నోటీసులు ఇచ్చింది. నిన్న (మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బిఆర్ఎస్…