వార్తలు

  • Home
  • నాపై నమోదైన కేసుల వివరాలివ్వండి : రాష్ట్ర డిజిపి కి చంద్రబాబు లేఖ

వార్తలు

నాపై నమోదైన కేసుల వివరాలివ్వండి : రాష్ట్ర డిజిపి కి చంద్రబాబు లేఖ

Mar 5,2024 | 11:18

అమరావతి : నామినేషన్‌ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని, 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని…

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Mar 5,2024 | 11:17

కాజీపేట : కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్‌ ట్రాక్‌లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని…

యుపి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ తొలగింపు

Mar 5,2024 | 11:06

న్యూఢిల్లీ  :    యుపి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఇటీవల ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష…

టిడిపి నేతలు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఇళ్లలో పోలీసుల సోదాలు – రూ.1.81 కోట్లు స్వాధీనం !

Mar 5,2024 | 10:57

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రవాణా శాఖాధికారి ఫిర్యాదు మేరకు టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మద్దతుదారులు, నారాయణ విద్యా సంస్థల్లో…

దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు..

Mar 5,2024 | 11:03

చెన్నై : బెంగళూరు కేఫ్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఉదయం నుంచి…

హైతీలో ఎమర్జెన్సీ.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Mar 5,2024 | 10:52

పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ :    హైతీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రాత్రివేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. గత శనివారం దేశ రాజధానిలోని ప్రధాన…

లడఖ్‌కు రాజ్యాంగపరమైన రక్షణపై హామీ ఇవ్వని అమిత్‌ షా

Mar 5,2024 | 10:51

న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రాంతానికి రాజ్యాంగపరమైన రక్షణలపై హామీ ఇవ్వడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిరాకరించారు. ఈ విషయాన్ని లడఖ్‌ ప్రాంతానికి చెందిన పౌర…

పట్టాలు ఇచ్చారు… స్థలాలు చూపించలేదు..!

Mar 5,2024 | 10:47

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పట్టాలు ఇచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ నేటికీ స్థలాలు చూపించలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా…