వార్తలు

  • Home
  • నెస్లే ఉత్పత్తుల్లో అధిక చక్కెరపై దర్యాప్తు

వార్తలు

నెస్లే ఉత్పత్తుల్లో అధిక చక్కెరపై దర్యాప్తు

Apr 20,2024 | 09:01

– ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ : నెస్లే ఇండియా భారత్‌లో విక్రయించే బేబీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం వుందన్న వార్తలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే…

విశాఖ ఉక్కులో సిబిఐ దాడులు

Apr 20,2024 | 08:59

– నాసిరకం బగ్గు కొనుగోలుపై 2023లోనే సిపిఎం ఫిర్యాదు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :గడచిన 3 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి సర్కారు వివాదాల…

178 మండలాల్లో వడగాడ్పులు

Apr 20,2024 | 08:58

సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మొత్తం 61 మండలాల్లో అతి తీవ్రంగా…

రెండో నిందితుడు ఎవరు ?

Apr 20,2024 | 08:55

-సిఎంపై రాయి కేసులో కొనసాగుతున్న అస్పష్టత -వైసిపి, టిడిపి పరస్పర ఆరోపణలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సిఎం కేసులో ప్రధాన అనుమానితుడిని అరెస్టు చేసి రిమాండు…

పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి మళ్లీ మోకాలడ్డిన అమెరికా

Apr 20,2024 | 08:53

భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసిన వైనం పలు దేశాల ఖండన న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి సభ్యత్వ గుర్తింపునిచ్చే తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది.…

గుంటూరు జిల్లాలో అతిసార

Apr 20,2024 | 08:44

మంచాల గ్రామంలో వందమందికిపైగా బాధితులు పానకాన్ని మరుసటి రోజు తాగడమే కారణం ! ప్రజాశక్తి – చేబ్రోలు (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని…

ఇజ్రాయిల్‌ డ్రోన్ల దాడి

Apr 20,2024 | 08:38

ఇసఫహాన్‌ వద్ద పేలుళ్లు మూడు డ్రోన్లు కూల్చివేశామన్న ఇరాన్‌ ఆర్మీ సరికొత్త ఆంక్షలతో విరుచుకుపడ్డ పశ్చిమ దేశాలు టెల్‌అవీవ్‌ : ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ డ్రోన్ల దాడికి దిగింది.…

Nagaland : ప్రశాంతంగా తొలి దశ

Apr 20,2024 | 08:37

60.03 శాతం పోలింగ్‌ అత్యధికం బెంగాల్‌లో 77.57 శాతం అత్యల్పం బీహార్‌లో 47.49 శాతం నాగాలాండ్‌లో ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌ 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత…

ఎపి ఎడ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Apr 20,2024 | 08:32

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :2024-25 విద్యా సంవత్సరానికిగాను బిఇడి, బిఇడి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అభ్యసించాలనుకునే వారి నిమిత్తం ఎపి ఎడ్‌సెట్‌ – 2024 నోటిఫికేషన్‌ను ఆంధ్ర…