వార్తలు

  • Home
  • జనన నమోదు కాకముందే మరణ ధ్రువీకరణ పత్రాలు

వార్తలు

దండకారణ్యంలో ఆగని వేట

May 14,2024 | 08:12

8 మంది మావోయిస్టుల కాల్చివేత మందుపాతర పేలి ఇద్దరు చిన్నారుల మృతి ప్రజాశక్తి-చర్ల : మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర…

తిరుపతి జిల్లాలో గాలిలోకి కాల్పులు -పల్నాడులో రబ్బరు బుల్లెట్ల ప్రయోగం

May 14,2024 | 08:09

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టమూ…

Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 | 08:09

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు,…

రీ పో లింగ్‌ అవసరం లేదు

May 14,2024 | 08:06

ఊహించిన దానికంటే ఓటింగ్‌ పెరిగింది : సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రీ పోలింగ్‌ అవసరం లేదని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా అన్నారు.…

CBSE results: బాలికలదే పైచేయి

May 14,2024 | 08:01

సిబిఎస్‌ఇ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు.…

రాష్ట్రంలో భారీగా పోలింగ్‌- రాత్రి 11.45 గంటలకు 76.5 శాతం

May 14,2024 | 08:02

80శాతం దాటే అవకాశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో భారీగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో…

ఐదో దశలో అతివలు అంతంతే..

May 14,2024 | 00:46

మహిళా అభ్యర్థులు 12 శాతం మందే – మొత్తం 695 మందిలో వారు 82 మంది : ఏడీఆర్‌ న్యూఢిల్లీ : ఈనెల 20న జరిగే ఐదో…

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

May 14,2024 | 00:20

5కిలోమీటర్ల ఎత్తున బూడిద మేఘాలు జకార్తా : ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో మౌంట్‌ ఇబూ అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఆకాశంలోకి దాదాపు 5కిలోమీటర్ల ఎత్తున…