సనత్నగర్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్నగర్లో ఎస్వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు. వారి వద్ద…
హైదరాబాద్ : గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్నగర్లో ఎస్వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు. వారి వద్ద…
కాందహార్ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 38 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్ ట్రాఫిక్ విభాగం…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై మరో తప్పుడు కేసు బనాయించారని ఆప్ మంత్రి అతిషీ మండిపడ్డారు. కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆదివారం తాజాగా సమన్లు…
హైదరాబాద్ :నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఆదివారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యారు యాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే…
అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వానికి.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావలసి వచ్చింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో…
తిరుమల: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్…
తెలంగాణ : బిఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ……
అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హౌర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా…
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట లభించింది. వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి…