వార్తలు

  • Home
  • వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు

వార్తలు

వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు

Apr 16,2024 | 12:42

ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై మరో కేసు

Apr 16,2024 | 11:46

హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌పై మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్‌ ముందు బారికేడ్లను ఢ కొట్టిన కేసులో…

16వ రోజు సిఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర

Apr 16,2024 | 12:40

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి ఏలూరుజిల్లా  16వ రోజైన మంగళవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభైంది. ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార…

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Apr 16,2024 | 11:20

హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి2 చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్‌ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భద్రతా…

శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు

Apr 16,2024 | 11:15

విశాఖపట్నం: తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్‌…

భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Apr 16,2024 | 11:09

భద్రాచలం: శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ…

స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని బాలిక మృతి..

Apr 16,2024 | 11:00

హైదరాబాద్‌: స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…

Jammu Kashmir  పడవ బోల్తాపడి నలుగురు మృతి

Apr 16,2024 | 10:56

జమ్ము కాశ్మీర్‌ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్‌ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……

మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల సంఖ్య తగ్గించనున్న టీఎస్‌ఆర్టీసీ

Apr 16,2024 | 10:45

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌లో వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12…