వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు
ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…
హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్పై మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢ కొట్టిన కేసులో…
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి ఏలూరుజిల్లా 16వ రోజైన మంగళవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభైంది. ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార…
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి2 చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భద్రతా…
విశాఖపట్నం: తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్…
భద్రాచలం: శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ…
హైదరాబాద్: స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
జమ్ము కాశ్మీర్ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్లో వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12…