వార్తలు

  • Home
  • నిర్భంధాన్నిఎదిరించి కోర్కెలు సాధించుకున్నఅంగన్‌వాడీలకు అభినందనలు : వి.శ్రీనివాసరావు

వార్తలు

నిర్భంధాన్నిఎదిరించి కోర్కెలు సాధించుకున్నఅంగన్‌వాడీలకు అభినందనలు : వి.శ్రీనివాసరావు

Jan 23,2024 | 14:36

అమరావతి : నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలు తెలియజేస్తూ … సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ”…

మిజోరాం ఎయిర్‌పోర్టులో కూలిన సైనిక విమానం.. 8 మందికి గాయాలు

Jan 23,2024 | 13:23

మిజోరాం : మిజోరాంలోని లెంగ్‌పురు విమానాశ్రయంలో మయన్మార్‌ ఆర్మీ విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే…

7వ రోజు కొనసాగుతోన్న రైతులు-రీలర్ల సమ్మె

Jan 23,2024 | 13:05

హిందూపురం (శ్రీసత్యసాయి) : రాయితీలు పోత్సాహకాలివ్వాలంటూ… శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రైతులు, రీలర్లు చేపట్టిన సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. తమను ప్రభుత్వం…

‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

Jan 23,2024 | 14:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు…

కేరళ ప్రభుత్వ నిరసన ప్రదర్శనకు స్టాలిన్‌కు ఆహ్వానం

Jan 23,2024 | 12:26

న్యూఢిల్లీ  :    కేంద్రం ఆంక్షలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం చేపడుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ను ఆహ్వానించారు. సోమవారం  చెన్నైలో స్టాలిన్‌తో…

అదే వ్యధ… అదే దారుణం!.. చిట్టంపాడు మరణాలపై చంద్రబాబు

Jan 23,2024 | 12:19

ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో వరుస మరణాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనను విడుదల…

చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం..

Jan 23,2024 | 12:05

చైనా : భారీ భూకంపంతో చైనా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్థాన్‌- జిన్జియాంగ్‌ సరిహద్దు ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. చైనాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల…

మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా..

Jan 23,2024 | 12:02

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 20 రోజుల క్రితం నమీబియా నుంచి…

సిపిఎం శ్రేయోభిలాషి డాక్టర్‌ జ్యోతి కన్నుమూత

Jan 23,2024 | 17:15

కాటూరు : కమ్యూనిస్టు పార్టీ శ్రేయోభిలాషి, అత్యున్నత మానవతావాది డాక్టర్‌ జ్యోతి (82) కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్‌ ప్రసాద్‌, పిల్లలు కుమార్తె శీతల్‌, కుమారుడు శరత్‌చంద్ర…