వార్తలు

  • Home
  • ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

వార్తలు

ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

Jan 25,2024 | 14:36

విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌…

ఇండియా ఫోరంపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Jan 25,2024 | 14:21

న్యూఢిల్లీ :    ఇండియా ఫోరానికి మద్దతుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం ఐక్యంగా…

ప్రభుత్వ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి

Jan 25,2024 | 13:15

ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన కర్ణాటక చీఫ్‌ జస్టిస్‌

Jan 25,2024 | 13:06

న్యూఢిల్లీ :    కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సిజెఐ…

పానీపూరీ తిని అన్నదమ్ములు మృతి..

Jan 25,2024 | 12:49

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ…

మాల్దీవుల అధ్యక్షుడిని హెచ్చరించిన ప్రతిపక్షాలు

Jan 25,2024 | 12:22

మాలె :   ‘భారత వ్యతిరేక వైఖరి’ తమ దేశానికి హానికరంగా మారవచ్చని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జును హెచ్చరించాయి.  మహ్మద్‌ మొయిజ్జు…

27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

Jan 25,2024 | 12:10

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌…

ఆస్ట్రేలియా బీచ్‌లో మునిగి నలుగురు భారతీయుల మృతి

Jan 25,2024 | 11:29

విక్టోరియా : ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విక్టోరియాలోని ఫిలిప్‌ ఐలాండ్‌ బీచ్‌లో…

రాహుల్‌గాంధీపై కేసు సిఐడికి బదిలీ

Jan 25,2024 | 11:29

 గువహటి :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఆయన సహచరులపై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేసినట్లు అస్సాం పోలీసులు గురువారం తెలిపారు. సమగ్రమైన, లోతైన…