ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్ రాజు
విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్…
విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్…
న్యూఢిల్లీ : ఇండియా ఫోరానికి మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం ఐక్యంగా…
ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…
న్యూఢిల్లీ : కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సిజెఐ…
ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ…
మాలె : ‘భారత వ్యతిరేక వైఖరి’ తమ దేశానికి హానికరంగా మారవచ్చని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును హెచ్చరించాయి. మహ్మద్ మొయిజ్జు…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్…
విక్టోరియా : ఆస్ట్రేలియాలోని ఓ బీచ్లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్లో…
గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సహచరులపై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేసినట్లు అస్సాం పోలీసులు గురువారం తెలిపారు. సమగ్రమైన, లోతైన…