వార్తలు

  • Home
  • ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

వార్తలు

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 | 10:22

సిడ్నీ, ఆక్లాండ్‌లో ముందుగా. న్యూఢిల్లీ : 2024 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తాయి. సిడ్నీ, ఆక్లాండ్‌ నగరాల్లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్‌,…

నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలి 

Jan 1,2024 | 10:19

 ఐసిజెను కోరిన దక్షిణాఫ్రికా జొహానెస్‌బర్గ్‌: గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసిజె)ను దక్షిణాఫ్రికా…

జాన్‌ పిల్జర్‌ కన్నుమూత

Jan 1,2024 | 10:10

  లండన్‌ : ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుల్లో ఒకరు, హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ మేకర్‌ జాన్‌ పిల్జర్‌ (84) శనివారం నాడు ఇక్కడ తుది శ్వాస విడిచారు.…

పోరాట నామ సంవత్సరం

Jan 1,2024 | 10:07

2023 రౌండప్‌ న్యూఢిల్లీ : కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది. 2023 గత జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే 2023ను పోరాట నామ సంవత్సరంగా మనకు గుర్తుండి పోతుంది.…

ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు మృతి

Jan 1,2024 | 15:35

బేస్తవారపేట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ…

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

Jan 1,2024 | 08:24

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం…

ప్రధాని ‘క్రూరత్వం ’ బాధ కలిగించింది : రాహుల్‌ గాంధీ

Jan 1,2024 | 08:23

న్యూఢిల్లీ :   రెజ్లర్లపై ప్రధాని మోడీ క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆదివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని దేశ సంరక్షకుడని, రెజ్లర్ల పట్ల ఆయన ఈ…

సిఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి…

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా అరవింద్‌ పనగరియా

Jan 1,2024 | 08:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిత్విక్‌ రంజనం పాండేను కమిషన్‌…