కాశ్మీర్లో ఓటు వేసిన నవదంపతులు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ…
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ…
పాట్నా : దేశవ్యాప్తంగా శుక్రవారం తొలిదశ ఓటింగ్ 21 రాష్ట్రాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదయింది. ఓటింగ్ ముగిసే సమయానికి…
బెంగళూరులో జరిగిన సభలో తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ను, ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఫలితాలు…
రాయపూర్ : ఛత్తీస్గఢ్లో శుక్రవారం తొలిదశలో ఎన్నికల్లో భాగంగా బీజాపూర్, కుంట, జగదల్పూర్, దంతేవాడ, సుక్మా, బస్తర్ ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ఛత్తీస్గఢ్లో ఒక్క…
పార్లమెంటుకు 40 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడో రోజు శనివారం అసెంబ్లీ స్థానాలకు 263, పార్లమెంటు స్థానాలకు 40…
2014లో ఆ పార్టీలు ఏ హామీనీ నెరవేర్చలేదు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్ ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, కశింకోట విలేకరి : ‘ప్రజలకు మంచి చేసి తాను…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి త్రిబుల్ ఇంజిన్ కావాలి : పురంధేశ్వరి ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : వైసిపి మరోసారి అధికారంలోకొస్తే రాష్ట్రం సర్వ నాశనమేనని…
ప్రతి ఇంట్లో ఫైనాన్స్ మినిష్టర్ ఆడబిడ్డలే ఉండాలి సంక్షేమాన్ని రెట్టింపు చేస్తాం : చంద్రబాబు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, నెల్లూరు ప్రతినిధి : రాష్ట్రంలో పేదరికం…
ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వేతనం పెంచాలని,…