వార్తలు

  • Home
  • 21 నుండి లెనిన్‌ శత వర్ధంతి సభలు : సిపిఎం

వార్తలు

21 నుండి లెనిన్‌ శత వర్ధంతి సభలు : సిపిఎం

Jan 17,2024 | 16:12

ప్రజాశక్తి-విజయవాడ : శ్రామిక వర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి కామ్రేడ్‌ వి.ఐ.లెనిన్‌ శత వర్ధంతి 2024 జనవరి 21 నుండి ప్రారంభమై…

తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారు: బీవీ రాఘవులు

Jan 17,2024 | 16:16

హైదరాబాద్‌: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిటికల్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో…

సుద్దాలలో రైస్‌ మిల్లు సీజ్‌

Jan 17,2024 | 15:40

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో పరిధిలోగల సాంబశివ ఇండిస్టీస్‌ వారి సాయి వెంకటేశ్వర రైస్‌ మిల్‌ను పొల్యూషన్‌ కంట్రోల్‌…

మహారాష్ట్ర స్పీకర్‌, ఉద్ధవ్‌ వర్గానికి బాంబే హైకోర్టు నోటీసులు

Jan 17,2024 | 16:00

 ముంబయి :   మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఉద్ధవ్‌ వర్గానికి చెందిన 14 మంది…

5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరం: చంద్రబాబు

Jan 17,2024 | 15:30

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గంగులు కుటుంబానికి జరిగిన…

 రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Jan 17,2024 | 15:20

విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతిపురం బెల్హం అగ్రహారానికి చెందిన విశ్రాంత…

నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి కోమటిరెడ్డి

Jan 17,2024 | 15:08

నల్లగొండ : నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్‌ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం…

పాకిస్థాన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌

Jan 17,2024 | 15:14

 ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌పై మంగళవారం రాత్రి ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. దావోస్‌లో పాకిస్థాన్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ ఇరాన్‌…

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు

Jan 17,2024 | 14:56

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు…