వార్తలు

  • Home
  • వాగులో పడి ఇద్దరు మృతి

వార్తలు

వాగులో పడి ఇద్దరు మృతి

May 25,2024 | 23:19

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పొలానికి నీరు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా…

టిడిపి నేత కారుకు నిప్పు

May 25,2024 | 23:17

ముగ్గురు నిందితుల అరెస్టు ప్రజాశకి- యంత్రాంగం : ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో టిడిపి నేత కారును గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్థరాత్రి తగలబెట్టారు. మూలగుంటపాడు…

యూనియన్‌ బ్యాంక్‌ రిటైల్‌ ఎక్స్‌పోకు స్పందన

May 25,2024 | 22:32

గుంటూరు : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శనివారం నగరంపాలెంలోని ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటైల్‌ ఎక్స్‌పో 2024కు విశేష స్పందన లభించింది.…

రైతులందరికీ బోనస్‌ వర్తింపజేయాలి

May 25,2024 | 22:06

గుడిసెవాసులకు 120 గజాల స్థలం కేటాయించి పట్టాలివ్వాలి  తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డికి సిపిఎం వినతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఇళ్లు లేని…

శ్రీశైల మల్లన్నసేవలో మధ్యప్రదేశ్‌ సిఎం దంపతులు

May 25,2024 | 21:57

ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు…

డిప్యూటీ డిఇఓ స్క్రీనింగ్‌ పరీక్షకు 82.02శాతం హాజరు

May 25,2024 | 21:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉప విద్యాశాఖ అధికారి (డిప్యూటీ డిఇఓ) స్క్రీనింగ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పాఠశాల విద్యాశాఖలో 38 ఖాళీ పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌…

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

May 25,2024 | 22:01

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎపి డిప్యూటీ సిఎం బోడి ముత్యాలనాయుడు, ఎపి మంత్రి…

పూర్తి పరిహారం, పునరావాసం ఇవ్వండి

May 25,2024 | 21:45

మెరుగైన వైద్యానికయ్యే ఖర్చు భరించండి పోలవరం పునరావాస బాధితుని ఆత్మహత్యాయత్నంపై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం…

నరసరావుపేట టిడిపి అభ్యర్థిని అరెస్టు చేయండి

May 25,2024 | 23:55

 డిజిపికి వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల సందర్భంగా ఈ నెల 13వ తేదీన నరసరావుపేటలో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని, వైసిపి…