వార్తలు

  • Home
  • ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదు : సిఎం రేవంత్‌

వార్తలు

ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదు : సిఎం రేవంత్‌

Feb 10,2024 | 12:24

తెలంగాణ : ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన…

ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. రైల్వే కానిస్టేబుల్‌ దుర్మరణం

Feb 10,2024 | 12:06

ఛతీస్‌గఢ్‌ : ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలిన ఘటనలో ఓ రైల్వే కానిస్టేబుల్‌ దుర్మరణం చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌ రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ప్రమాదం సంభవించింది.…

న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా భారతీయుడు – తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డ్‌..!

Feb 10,2024 | 12:06

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యూయార్క్‌లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్‌ జయేశ్‌ బల్సారా (46)ను నియమించినట్లు…

తెలంగాణ బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లు – క్యాబినేట్‌ ఆమోదం

Feb 10,2024 | 13:12

తెలంగాణ : తెలంగాణ బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ భేటీ అసెంబ్లీ…

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి – తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు

Feb 10,2024 | 11:35

తెలంగాణ : బంజారాలు పూజించుకునే సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకుని … తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి…

భారతరత్న అవార్డుపై స్పందనలు

Feb 10,2024 | 11:08

గర్వకారణం : గవర్నరు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన…

భావ ప్రకటనకు సంకెళ్లు

Feb 10,2024 | 10:50

జర్నలిస్ట్‌ నిఖిల్‌ వాగ్లేపై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ అద్వానీకి భారతరత్నపై విమర్శల ఫలితం న్యూఢిల్లీ : భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛకు చోటు ఉండటం లేదు. బీజేపీ పాలనలో ఇది…

ఇమ్రాన్‌ పార్టీ ముందంజ

Feb 10,2024 | 10:48

పాక్‌ ఎన్నికల ఫలితాలు ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ అన్యూహమైన…

సిఎం జగన్‌, కొలీజియంపై కఠిన పదజాలం వ్యాఖ్యలు కొట్టివేత

Feb 10,2024 | 10:48

 హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ తీర్పులోని అంశాలను పక్కన పెట్టిన సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ…