వార్తలు

  • Home
  • ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జనవరి 31కి వాయిదా

వార్తలు

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జనవరి 31కి వాయిదా

Jan 24,2024 | 17:37

న్యూఢిల్లీ :   జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బుధవారం సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదావేసింది. జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో…

‘గిరిజన చరిత్రపై రచనలు’పై జాతీయ సెమినార్

Jan 24,2024 | 17:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ గిరిజన అధ్యయనాల విభాగం ద్వారా ‘గిరిజన చరిత్రపై రచనలు’ అనే అంశంపై రెండు రోజుల…

విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jan 24,2024 | 17:31

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బద్దులూరి యశస్వి (యష్‌) విచారణ దఅష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు…

బడ్జెట్‌ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ

Jan 24,2024 | 16:18

అమరావతి: బడ్జెట్‌ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్‌వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…

కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్పగాయం

Jan 24,2024 | 16:44

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్పగాయమైనట్లు అధికారులు తెలిపారు. బర్దమాన్‌…

అణగారిన వర్గాల అభివృద్ధే వైసిపి ధ్యేయం : సజ్జల

Jan 24,2024 | 16:12

విజయవాడ: వైఎస్సార్‌ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైసిపి. అణగారిన వర్గాలతో అసోసియేట్‌ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…

భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

Jan 24,2024 | 16:15

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం…

నీటి సంపులో పడి చిన్నారి మృతి

Jan 24,2024 | 15:43

హైదరాబాద్‌ : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన…