వార్తలు

  • Home
  • కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ను కలిసిన సిపిఎం బృందం

వార్తలు

కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ను కలిసిన సిపిఎం బృందం

May 26,2024 | 11:43

ప్రజాశక్తి – కురుపాం(పార్వతీపురం మన్యం జిల్లా) : కేంద్ర మాజీ మంత్రివర్యులు వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం…

హీరో వేణు పై కేసు నమోదు..!

May 26,2024 | 11:31

తెలంగాణ : మాజీ ఎంపి కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్వాహకుల మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతోపాటు…

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

May 26,2024 | 11:30

నంద్యాల :నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. వడ్డే రమణ తాగుడుకు…

స్కూల్‌ వాట్సప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌

May 26,2024 | 11:15

అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌ను స్కూల్‌వాట్సప్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడడం లేదని  సస్పెండ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు…

రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..!

May 26,2024 | 12:56

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని ఫలోడిలో ఆదివారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. అదే రాష్ట్రంలోని…

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్‌

May 26,2024 | 10:48

హైదరాబాద్‌ :తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సఅష్టిస్తున్న బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

ఇజ్రాయెల్‌కు ‘సర్‌ప్రైజ్‌’ అందబోతుంది : హెజ్‌బల్లా గ్రూప్‌ సందేశం

May 26,2024 | 10:44

గాజా : గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగిస్తున్న వేళ … ఇరాన్‌ మద్దతున్న హెజ్‌బొల్లా గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు ‘సర్‌ప్రైజ్‌’ అందబోతుందంటూ … ఓ సందేశాన్ని విడుదల…

ఆధార్‌ ఉచిత అప్డేట్‌కు జూన్‌ 14 చివరి తేదీ

May 26,2024 | 10:41

హైదరాబాద్‌ :ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసేందుకు జూన్‌ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్‌ 14 తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి…

ఘర్షణలో వ్యక్తి అనుమానాస్పద మృతి

May 26,2024 | 10:40

లక్ష్మీనారాయణ రెడ్డిది హత్య, హఠాత్పరిణామమా? ముమ్మాటికీ హత్యే అంటున్న బంధువులు… కేసు నమోదు చేసుకున్నపోలీసులు ప్రజాశక్తి-నార్పల : అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి…