వార్తలు

  • Home
  • 141 మంది ఎంపీల గెంటివేతకు వ్యతిరేకంగా 22న దేశవ్యాప్త నిరసన : ఇండియా ఫోరం పిలుపు

వార్తలు

141 మంది ఎంపీల గెంటివేతకు వ్యతిరేకంగా 22న దేశవ్యాప్త నిరసన : ఇండియా ఫోరం పిలుపు

Dec 20,2023 | 10:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్ని ప్రజాస్వామ్య మర్యాదలను మంటగలుపుతూ పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపిలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసిన మోడీ ప్రభుత్వ నియంతృత్వ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 22న…

పోరాటమే ఊపిరిగా 

Dec 23,2023 | 13:30

ఎమర్జెన్సీ నుండి నేటి వరకు నాడు విద్యార్థిగా… నేడు జర్నలిస్టుగా .. జైల్లో ఉన్న ప్రబీర్‌ పుర్కాయస్థ జ్ఞాపకాలపై ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో చర్చ న్యూఢిల్లీ:…

అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే : ‘ఇండియా’ డిమాండ్‌

Dec 20,2023 | 10:05

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో పార్లమెంటులో భద్రత వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని, చొరబాటుదారులకు పాస్‌ ఇచ్చిన బిజెపి ఎంపిపై…

నేటి నుండి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 | 10:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా ఉద్యోగులు నేటి (బుధవారం)నుండి సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర…

తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాలను ఖండించిన చైనా

Dec 20,2023 | 10:55

బీజింగ్‌ : తైవాన్‌ ప్రాంతానికి అమెరికా ఆయుధాల విక్రయాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ విక్రయంపై తీవ్ర అసంతృప్తితోనూ, వ్యతిరేకతతోనూ ఉన్నామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ…

నెతన్యాహుతో మోడీ ఫోన్‌లో సంభాషణ

Dec 20,2023 | 10:35

న్యూఢిల్లీ / గాజా : ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ గాజాలో మారణ హౌమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు

Dec 20,2023 | 09:24

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప నగర శివారులోని పారిశ్రామికవాడలో ఏర్పాటైన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 40 మంది…

ఆహార, పోషక భద్రత రైతులతోనే సాధ్యం

Dec 20,2023 | 09:23

– ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – అనకాపల్లి :దేశంలోని ప్రజలకు ఆహార, పోషక భద్రత రైతుల పంటలతోనే సాధ్యమని…

పులివెందులలో సిబిఐ అధికారులు

Dec 20,2023 | 09:23

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు విషయమై సిబిఐ అధికారులు మంగళవారం పులివెందులకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి విచారణ అధికారి రామ్‌సింగ్‌, వివేకా…