వార్తలు

  • Home
  • మోడీ అభివృద్ధి నమూనా విఫలం

వార్తలు

మోడీ అభివృద్ధి నమూనా విఫలం

Feb 19,2024 | 08:05

– కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం – శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: వికసిత్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా,…

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

Feb 19,2024 | 08:05

నల్లగొండ : విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో…

వైసిపి, టిడిపి నుంచి రాజమండ్రి ఎంపిగా ఆఫర్‌ – సినీ నటులు సుమన్‌

Feb 19,2024 | 08:03

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:  వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్‌ వెల్లడించారు. ఆదివారం…

నల్లమల్ల ఫారెస్ట్‌ లో భారీ అగ్ని ప్రమాదం..

Feb 19,2024 | 08:03

నాగర్‌ కర్నూలు: నాగర్‌ కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్‌ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి మల్లెల తీర్థం తాటి…

పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Feb 19,2024 | 08:03

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: పాలిటెక్నిక్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల…

ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి నోటీసులు

Feb 19,2024 | 08:01

భోపాల్‌ :  ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు  ఆదివారం  నోటీసులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌లు వర్తిస్తాయా అని…

పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడి .. బీహార్‌లో ఘటన

Feb 19,2024 | 08:02

పాట్నా :    పోలీసులు, జర్నలిస్టులపై   గ్రామస్తులు  దాడికి దిగారు.  ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్‌లోని నవ్‌గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన…

కేంద్రానికి లొంగిపోయిన జాతీయ మీడియా

Feb 19,2024 | 09:22

వెలుగులోకి రాని ప్రజాసమస్యలు రైతు ఉద్యమ కవరేజే నిదర్శనం నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్‌ ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…

20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

Feb 19,2024 | 08:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో…