వార్తలు

  • Home
  • మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

వార్తలు

మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

Feb 22,2024 | 17:45

ప్రజాశక్తి-అమరావతి : అవసరమైతే వాలంటీర్లు ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం…

వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి : మంత్రి వేణు

Feb 22,2024 | 16:28

ప్రజాశక్తి- కడియం: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్‌ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టిహొదేశానికే ఆదర్శంగా నిలిచారని…

ఖతార్‌పై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌

Feb 22,2024 | 16:50

చండీగఢ్‌ :    ముఖ్యమంత్రి ఖతార్‌ నేతృత్వంలోని బిజెపి-జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. హర్యానా ముఖ్యమంత్రి ఖతార్‌పై…

యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు రావాలి : మాజీ ఎమ్మెల్యే కొండబాబు

Feb 22,2024 | 16:24

ప్రజాశక్తి -కాకినాడ :యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటున్నారని కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా…

గుల్మార్గ్‌ను ముంచెత్తిన హిమపాతం .. ఒకరు మృతి

Feb 22,2024 | 16:28

 శ్రీనగర్‌ :    ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో గురువారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్‌ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని…

వెనిజులాలో కూలిన బంగారు గని.. 14 మంది మృతి

Feb 22,2024 | 15:50

 కారకాస్‌  :    సెంట్రల్‌ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ పిట్‌ బంగారు గని కుప్ప కూలింది. మంగళవారం అంగొస్తురా మునిసిపాలిటీలో బుల్లలోకా అని పిలిచే గని…

బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు లుకౌట్‌ నోటీసులు జారీ

Feb 22,2024 | 14:56

న్యూఢిల్లీ    :    బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం లుకౌట్‌ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ను ఆదేశించింది. రూ.9,362 కోట్లకు సంబంధించిన…

యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 22,2024 | 14:52

కడప : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గహంలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన…

షర్మిల అరెస్టును ఖండించిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

Feb 22,2024 | 14:29

విజయవాడ : ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈమేరకు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…