వార్తలు

  • Home
  • నమాజ్‌ చేస్తుండగా ఎస్‌ఐ దాడిపై నివేదిక ఇవ్వండి

వార్తలు

నమాజ్‌ చేస్తుండగా ఎస్‌ఐ దాడిపై నివేదిక ఇవ్వండి

Mar 17,2024 | 23:54

 ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశం న్యూఢిల్లీ : దేశరాజధానిలో నమాజ్‌ చేస్తుండగా ముస్లిములపై ఎస్‌ఐ దారుణంగా దాడికి పాల్పడిన ఘటనపై మే 1లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని…

నమాజ్‌ చేస్తుంటే.. నలుగురు విదేశీ విద్యార్థులపై దాడి

Mar 17,2024 | 23:52

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేస్తూ దుండగుల దుశ్చర్య గుజరాత్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో ఘటన గాంధీనగర్‌ : అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ బాలుర…

తమిళనాడులో 2 స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన

Mar 17,2024 | 23:51

 మదురైకి సాహిత్య అకాడమీ గ్రహీత ఎస్‌ వెంకటేశన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడులో సిపిఎం పోటీ చేసే రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం తమిళనాడు…

సిఎఎపై స్టే కోరుతూ సుప్రీంలో కేరళ పిటిషన్‌

Mar 17,2024 | 23:49

న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టం (సిఎఎ) అమలుపై స్టే విధించాలంటూ కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిఎఎం వివక్షాపూరితం, రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి అయిన…

ఎన్నికల్లో పేపర్‌ వాడకాన్ని తగ్గించండి..

Mar 17,2024 | 23:41

 రాజకీయ పార్టీలకు ఇసి విజ్ఞప్తి న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.…

రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం బిజెపికి లేదు : రాహుల్‌ గాంధీ 

Mar 17,2024 | 23:46

ముంబయి : బిజెపిది హడావుడి మాత్రమేనని, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణలకు, అవసరమైన మార్పులకు పార్లమెంటు ఉభయ…

ఎయిమ్స్‌-ఢిల్లీలో తొలిసారిగా విజయవంతంగా రెండు కిడ్నీల మార్పిడి

Mar 17,2024 | 23:38

 ప్రస్తుత గ్రహీతకు నాలుగు కిడ్నీలు న్యూఢిల్లీ : ఎయిమ్స్‌ ఢిల్లీలో తొలిసారిగా రెండు కిడ్నీల మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గ్రహీత అయిన డయాలిస్‌తో బాధపడుతున్న…

టిఎం కృష్ణకు సంగీత కళానిధి

Mar 17,2024 | 23:35

 నీనా ప్రసాద్‌కు నృత్య కళానిధి చెన్నై : మ్యూజిక్‌ అకాడమీకి చెందిన సంగీత కళానిధి అవార్డు 2024కు ప్రముఖ కర్ణాటక గాయకులు, వయొలిస్టు టిఎం కృష్ణ ఎంపికయ్యారు.…

సిఎఎతో యావత్తు దేశానికి హానికరం

Mar 17,2024 | 22:16

సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల ఆందోళన ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఒక రాష్ట్రానికో,…