మెట్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…
హైదరాబాద్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…
రాయ్పూర్ : రూ. 200 కోట్ల లిక్కర్స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛత్తీస్గఢ్కి చెందిన మాజీ ఐఎఎస్అధికారిని అరెస్ట్ చేసింది. మాజీ ఐఎఎస్…
నిజామాబాద్ : మహవీర్ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…
అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…
అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి…
టోక్యో : జపాన్కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది.…
చండీగీఢ్: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి నలుగురు చనిపోయారు. గురుగ్రామ్లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున…
రాజస్థాన్: రాజస్థాన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం…
మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో…