వార్తలు

  • Home
  • మెట్రో స్టేషన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

వార్తలు

మెట్రో స్టేషన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Apr 21,2024 | 14:20

హైదరాబాద్‌: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు డీ కొట్టడంతో పాదచారి మఅతి చెందిన ఘటన మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.…

ED arrest: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి అరెస్ట్‌

Apr 21,2024 | 13:31

రాయ్‌పూర్  :  రూ. 200 కోట్ల లిక్కర్‌స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌అధికారిని అరెస్ట్‌ చేసింది. మాజీ ఐఎఎస్‌…

నేడు మటన్‌, చికెన్‌ షాపులు బంద్‌

Apr 21,2024 | 13:01

నిజామాబాద్‌ : మహవీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…

నాలుగైదు స్థానాల్లో టిడిపి అభ్యర్థుల మార్పు?

Apr 21,2024 | 12:30

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి…

Japan: ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు .. ఒకరు మృతి, ఎనిమిది మంది గల్లంతు

Apr 21,2024 | 12:29

టోక్యో :   జపాన్‌కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు  ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది.…

శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

Apr 22,2024 | 00:36

చండీగీఢ్‌: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి నలుగురు చనిపోయారు. గురుగ్రామ్‌లోని అర్జున్‌ నగర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున…

ఘోర రోడ్డు ప్రమాదం.. పెండ్లి బృందంలోని 9 మంది మృతి

Apr 21,2024 | 11:50

రాజస్థాన్‌: రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్‌ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం…

ఏపీలో మహిళలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

Apr 21,2024 | 11:45

మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో…