గ్రాడ్యుయేట్లలో 13.4 శాతం నిరుద్యోగులు
రాష్ట్రంలో 24 శాతం పిఎల్ఎఫ్ఎస్ సర్వే నివేదిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4 శాతం ఉంది. స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్…
రాష్ట్రంలో 24 శాతం పిఎల్ఎఫ్ఎస్ సర్వే నివేదిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4 శాతం ఉంది. స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్…
సమ్మె శిబిరాల్లో చిన్నారులు, తల్లిదండ్రులు ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్వాడీల నిరవధిక సమ్మె ఆరో రోజూ కొనసాగింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తహశీల్దార్,…
నిత్యం అవస్థలు పడుతున్న గిరిజనులు…పట్టించుకోని పాలకులు, అధికారులు ప్రజాశక్తి-అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : మారుమూల గిరిజన గ్రామాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పలేదు. సరైన…
కాన్పూర్ నుంచి జైపూర్కు వెళ్తున్న సమయంలో డ్రైవర్ల ఘాతుకం ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటనన్యూఢిల్లీ : దాదాపు 11 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు…
పశువుల పెంపకందారులకు అందని బీమా డబ్బులు రెండున్నరేళ్లుగా ఆగిన పరిహారం చెల్లింపులు ఆందోళనలో పాడి రైతులు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
శాంతికి భంగం కలిగిస్తున్నారు పదవికి అప్రతిష్ట తెస్తున్నారు నిరసనకారులతో అలాగేనా ప్రవర్తించేది? తిరువనంతపురం : ప్రతి విషయంలోనూ రాష్ట్ర గవర్నర్ ఖాన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి…
ముంబయి : ప్రముఖ పారిశ్రామిక వేత్త, జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎమ్డి సజ్జన్ జిందాల్పై అత్యాచార ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు…
చట్ట సవరణ తీసుకొచ్చిన కేంద్రం న్యూఢిల్లీ : ప్రస్తుత, గతంలో పనిచేసిన ఎన్నికల కమిషన్ సభ్యులకు వ్యాజ్యాల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ…
పొత్తు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన ్కళ్యాణ్తో ఆయన…