వార్తలు

  • Home
  • ‘రెవిన్యూ’రిటైల్‌ పెట్రోలియం అవుట్‌లెట్‌లు

వార్తలు

‘రెవిన్యూ’రిటైల్‌ పెట్రోలియం అవుట్‌లెట్‌లు

Dec 7,2023 | 09:12

స్ధలాలను గుర్తించే పనిలో ఉద్యోగులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎక్కడికక్కడే ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రెవిన్యూశాఖ భావిస్తోంది. పై స్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు…

శరవేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

Dec 7,2023 | 08:36

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 37కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు…

భూ కేటాయింపు రద్దు చేయాల్సింది రాష్ట్రమే : హైకోర్టు

Dec 7,2023 | 08:56

ప్రజాశక్తి-అమరావతి : విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు 12.51 ఎకరాల భూ కేటాయింపు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిని రద్దు చేయడంపై…

అంతులేని నష్టం

Dec 7,2023 | 07:40

ఇంకా ముంపులోనే పొలాలు, వరి పనలు ధాన్యం కొనేవారి కోసం రైతుల ఎదురు చూపులు ఉత్తరాంధ్రలోభారీ వర్షాలు ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ అపార…

ఎస్‌ఐ పోస్టులకు 18,637 మంది అర్హత

Dec 7,2023 | 08:30

త్వరలో మెరిట్‌ జాబితా విడుదల ఎస్‌ఎల్‌పిఆర్‌బి ఛైర్మన్‌ అతుల్‌ సింగ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం అక్టోబరులో నిర్వహించిన మూడు, నాలుగు పేపర్‌లకు…

కర్ణిసేన నేత హత్యతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత

Dec 6,2023 | 21:49

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జైపూర్‌ : రాజస్థాన్‌లో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేది దారుణహత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా…

కళ్ల ముందే పంట నీటిపాలు

Dec 6,2023 | 22:08

సిపిఎం బృందాల వద్ద తుపాను బాధితుల ఆవేదన -ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -సిఎం ప్రత్యక్షంగా రైతుల బాధలు చూడాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- యంత్రాంగం’ఆరుగాలం ఇంటిళ్లపాదీ…

సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై కేంద్రం అంతులేని నిర్లక్ష్యం

Dec 6,2023 | 20:35

– ఏడాదిలో రూ.13,961.54 కోట్ల కేటాయింపులు రద్దు – ఐదేళ్లలో మురిగిపోయిన రూ.71,686 కోట్లు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దళితుల సాధికారత, సంక్షేమం కోసం షెడ్యూల్డ్‌ తరగతుల ఉపప్రణాళిక (ఎస్‌సి…

జమ్మూకాశ్మీర్‌ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 6,2023 | 20:29

– పిఓకె భారతదేశానిదే -అక్కడ 24 స్థానాల్ని రిజర్వ్‌ చేశాం – కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోజమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ…