వార్తలు

  • Home
  • పాఠశాల సెలవులను కూడా వివాదాస్త్రంగా మార్చిన బిజెపి

వార్తలు

పాఠశాల సెలవులను కూడా వివాదాస్త్రంగా మార్చిన బిజెపి

Dec 1,2023 | 15:21

పాట్నా :   బిజెపి యేతర రాష్ట్రాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాఠశాల సెలవులను కూడా అస్త్రంగా వినియోగిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే సెలవులతో బీహార్‌లో వివాదానికి…

ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాన్ని ఇచ్చింది : సీఈవో వికాస్‌రాజ్‌

Dec 1,2023 | 14:53

హైదరాబాద్‌: తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపుపై గవర్నర్‌కు ఫిర్యాదు

Dec 1,2023 | 14:47

విజయవాడ: విజయవాడలోని రాజ్‌ భవన్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను మాజీ ఎంపీ హర్షకుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపుపై…

టీటీడీకి రెండు బస్సులను విరాళంగా అందజేసిన దాతలు

Dec 1,2023 | 14:42

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌…

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సీపీఐ నారాయణ

Dec 1,2023 | 14:35

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌…

‘మా నీటిని విడుదల చేసుకునే స్వేచ్ఛ మాకు కావాలి’ : అంబటి

Dec 1,2023 | 14:29

అమరావతి: నాగార్జున సాగర్‌ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.”నాగార్జునసాగర్‌…

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Dec 1,2023 | 13:56

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ” ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో…

తెలంగాణ : స్ట్రాంగ్‌ రూంల వద్ద 144 సెక్షన్‌

Dec 1,2023 | 13:36

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌…

మయన్మార్‌ మాజీ కల్నల్‌కి దేశద్రోహం కేసులో పదేళ్ల జైలు శిక్ష   

Dec 1,2023 | 13:25

నైఫిడో :   గతంలో సమాచార మంత్రిగా, అధ్యక్ష ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఆర్మీ అధికారి యే హ్టుట్‌ (64)ను జుంటా సైన్యం దేశద్రోహం కేసులో దోషిగా నిర్థారించింది.…