వార్తలు

  • Home
  • JNUSU : పోలింగ్‌కు ముందు యునైటెడ్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి తొలగింపు

వార్తలు

JNUSU : పోలింగ్‌కు ముందు యునైటెడ్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి తొలగింపు

Mar 22,2024 | 15:47

న్యూఢిల్లీ :  జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికల్లో యునైటెడ్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థిపై ఎన్నికల కమిషన్‌ అక్రమంగా వేటు వేసింది. ప్రధాన కార్యదర్శి…

Container drugs – మా వల్ల ఆలస్యం కలగలేదు : విశాఖ సిపి రవిశంకర్‌

Mar 22,2024 | 12:44

విశాఖపట్నం : విశాఖ పోర్టులోని కంటెయినర్‌లో డ్రగ్స్‌ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్‌ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

Mar 22,2024 | 12:31

రాజస్థాన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……

బిజు జనతాదళ్‌ సీనియర్‌ నేత దామోదర్‌ రౌత్‌ మృతి

Mar 22,2024 | 12:09

 భువనేశ్వర్‌ :   ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిజు జనతా దళ్‌ (బిజెడి) ప్రముఖ నేత దామోదర్‌ రౌత్‌ (83) మరణించారు.   కిడ్నీ సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన…

పెనమలూరు టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్

Mar 22,2024 | 12:24

ప్రజాశక్తి-కంకిపాడు : పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది. టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను టిడిపి అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల విడుదల చేసిన తొలి రెండు…

యుద్ధ జ్వరంతో ఇజ్రాయెల్‌

Mar 22,2024 | 11:38

గాజాలో దాడులు ఉధృతం వారంలో 10 మంది వాలంటీర్లు మృతి సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు : ప్రపంచ బ్యాంక్‌ గాజా సిటీ : పాలస్తీనా భూభాగానికి…

క్రెడిట్‌ కార్డులపై రివార్డులకు కోత

Mar 22,2024 | 11:34

ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనలు పలు బ్యాంకుల ప్రకటన ముంబయి : క్రెడిట్‌ కార్డుల వినియోగించినప్పుడు లభించే ప్రోత్సాహక రివార్డులకు బ్యాంకులు కోత విధించనున్నాయి. ఈ మేరకు…

Scam- బెయిల్‌ పై ట్రయల్‌ కోర్టుకే వెళ్లండి : ఎమ్మెల్సీ కవితకు సుప్రీం సూచన

Mar 22,2024 | 11:20

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. బెయిల్‌ విషయంపై ట్రయల్‌ కోర్టుకే…

సంధ్యా రొయ్యల పరిశ్రమలో సిబిఐ దాడులు

Mar 22,2024 | 11:16

ప్రజాశక్తి-యు కొత్తపల్లి : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో సంధ్యా రొయ్యల పరిశ్రమంలో గురువారం అర్ధరాత్రి నుండి సిబిఐ దాడులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు సభ్యులు గల…