వార్తలు

  • Home
  • చనిపోయిన 12మందీ అమాయకులే

వార్తలు

చనిపోయిన 12మందీ అమాయకులే

May 14,2024 | 08:32

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం : స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, భద్రతా…

రఫాలో ఇజ్రాయిల్‌ దాడులు ఉధృతం

May 14,2024 | 08:24

గడచిన 24గంటల్లో 57మంది మృతి రఫాను వీడిన మూడున్నర లక్షల మందికి పైగా ప్రజలు రఫాలో కుప్పకూలనున్న ఆరోగ్య వ్యవస్థ జాబాలియా శరణార్ధ శిబిరం నుండి వందలాదిమంది…

ముంబైలో దుమ్ము తుఫాన్‌..

May 14,2024 | 08:17

ఆకస్మిక మార్పులతో స్తంభించిన ట్రాఫిక్‌ ముంబై : ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున దుమ్ము తుఫాన్‌ సంభవించింది. ఆకస్మికంగా ఆకాశం నల్లగా మారిపోవడంతోపాటు, ఈదురుగాలులతో వర్షం…

దండకారణ్యంలో ఆగని వేట

May 14,2024 | 08:12

8 మంది మావోయిస్టుల కాల్చివేత మందుపాతర పేలి ఇద్దరు చిన్నారుల మృతి ప్రజాశక్తి-చర్ల : మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర…

తిరుపతి జిల్లాలో గాలిలోకి కాల్పులు -పల్నాడులో రబ్బరు బుల్లెట్ల ప్రయోగం

May 14,2024 | 08:09

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టమూ…

Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 | 08:09

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు,…

రీ పో లింగ్‌ అవసరం లేదు

May 14,2024 | 08:06

ఊహించిన దానికంటే ఓటింగ్‌ పెరిగింది : సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రీ పోలింగ్‌ అవసరం లేదని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా అన్నారు.…

CBSE results: బాలికలదే పైచేయి

May 14,2024 | 08:01

సిబిఎస్‌ఇ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు.…