తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..
ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…
ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…
తెలంగాణ : ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి…
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…
ఎలక్షన్ డెస్క్ : లోక్సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాల్లోని 88 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 26న జరగనున్న…
తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…
ప్రధాని బీమా పథకాల పేరిట బ్యాంకుల మాయాజాలం పలు చోట్ల అక్రమాలు…అవకతవకలు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాల పేరిట మీ…
పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో ప్రతిరోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్ధ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్…
నంది అవార్డుగ్రహీత మహమ్మద్ మియా ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ నాటకరంగం భావితరాలకు వారసత్వ సంపద కావాలని, నాటకరంగానికి పునరుజ్జీవనం కలిగించాల్సింది ప్రభుత్వాలేనని నంది అవార్డుగ్రహీత మహమ్మద్మియా అన్నారు. కర్నూలు…
స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు…