వార్తలు

  • Home
  • తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

వార్తలు

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

Mar 28,2024 | 11:11

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్‌ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…

పెళ్లింట విషాదం

Mar 28,2024 | 10:15

తెలంగాణ : ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి…

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Mar 28,2024 | 09:35

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…

LokSabha: రెండో విడత నామినేషన్లు ప్రారంభం

Mar 28,2024 | 09:25

ఎలక్షన్ డెస్క్ : లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాల్లోని 88 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 26న జరగనున్న…

ఎండీఎంకె ఎంపీ గణేష్ మూర్తి మృతి

Mar 28,2024 | 11:16

తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…

ఖాతాదారుల అనుమతి లేకుండానే సొమ్ము మాయం 

Mar 28,2024 | 08:47

ప్రధాని బీమా పథకాల పేరిట బ్యాంకుల మాయాజాలం  పలు చోట్ల అక్రమాలు…అవకతవకలు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాల పేరిట మీ…

2 నుంచి ‘ఫ్రమ్‌ది డెస్క్‌ ఆఫ్‌ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ 

Mar 28,2024 | 08:34

పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో ప్రతిరోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్ధ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్‌…

నాటకరంగం భావితరాల వారసత్వం

Mar 28,2024 | 08:23

నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌ మియా ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ నాటకరంగం భావితరాలకు వారసత్వ సంపద కావాలని, నాటకరంగానికి పునరుజ్జీవనం కలిగించాల్సింది ప్రభుత్వాలేనని నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌మియా అన్నారు. కర్నూలు…

అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

Mar 28,2024 | 08:20

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు…