వార్తలు

  • Home
  • సర్వాంగ సుందరంగా కర్తవ్యపథ్‌

వార్తలు

సర్వాంగ సుందరంగా కర్తవ్యపథ్‌

Jan 26,2024 | 10:48

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.…

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి : పినరయి విజయన్‌

Jan 26,2024 | 11:05

తిరువనంతపురం :భారతదేశ రాజ్యాంగ పునాదిని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న యత్నాలను తిప్పికొట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న…

నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు : తెలంగాణ గవర్నర్‌ తమిళ సై

Jan 26,2024 | 10:19

తెలంగాణ : ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలంగాణ గవర్నర్‌ తమిళ సై అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌…

భారత ప్రజాస్వామ్యం ప్రాచీనమైనది ! : 75వ గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి

Jan 26,2024 | 08:26

యువతకు అపార అవకాశాలు మహిళా సాధికారతతో మరింత మెరుగైన పాలన న్యూఢిల్లీ : భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య భావన కన్నా చాలా ప్రాచీనమైనదని…

రాజ్యాంగకర్తలను స్మరించుకుందాం : సిఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Jan 26,2024 | 10:30

అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం…

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ మార్చాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Jan 26,2024 | 10:30

– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన – పోరాటాల అణచివేత అప్రజాస్వామికం ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ను తాజా పర్చాలని సిపిఎం…

మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మందికి పైగా మృతి

Jan 26,2024 | 07:47

బాంకొ : పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని కుప్పకూలి సుమారు 70 మందికి పైగా మృతి…

ఏం అన్యాయం జరిగిందో షర్మిల చెప్పాలి-సజ్జల రామకృష్ణారెడ్డి

Jan 26,2024 | 07:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం అన్యాయం చేశారో స్పష్టంగా చెప్పాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కుటుంబ…