వార్తలు

  • Home
  • అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

వార్తలు

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

Mar 20,2024 | 16:51

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు…

CA exam : సిఎ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల మార్పు

Mar 20,2024 | 16:21

న్యూఢిల్లీ :    సిఎ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) మార్పులు చేసింది. లోక్‌సభ ఎన్నికల…

Earthquake : 5.5 తీవ్రతతో పాకిస్తాన్‌లో భూకంపం

Mar 20,2024 | 16:13

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు…

Israel : ముగ్గురు మహిళలు సహా బందీలుగా 40 మంది జర్నలిస్టులు

Mar 20,2024 | 15:50

 గాజా    :   సుమారు 40 మంది పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయిల్‌ చేతిలో బందీలుగా ఉన్నారు.  ఆక్రమిత వెస్ట్‌జోన్‌ నుండి గతేడాది అక్టోబర్‌లో ఏకపక్షంగా వీరిని అదుపులోకి…

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు

Mar 20,2024 | 15:44

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూల్‌ జిల్లాలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు…

Varun Gandhi : వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా?!

Apr 4,2024 | 14:26

లక్నో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే…

జపాన్‌ తీరంలో బోల్తా పడిన దక్షిణ కొరియా నౌక .. ఇద్దరు గల్లంతు

Mar 20,2024 | 14:57

 టోక్యో :    దక్షిణ కొరియాకు చెందిన నౌక నైరుతి జపాన్‌కి సమీపంలోని ద్వీపంలో బోల్తాపడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది సిబ్బందిని…

లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ : సిపిఎం

Apr 4,2024 | 14:28

 భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా జహంగీర్‌ పోటీ హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఈ…

కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Mar 20,2024 | 14:24

ప్రజాశక్తి – కోడుమూరు : ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసిపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు చేసి..…