వార్తలు

  • Home
  • కడప గౌస్‌నగర్‌ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం

వార్తలు

కడప గౌస్‌నగర్‌ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం

May 18,2024 | 17:02

కడప: పోలింగ్‌ రోజున కడప గౌస్‌నగర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న…

Deve Gowda : చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి

May 18,2024 | 23:34

మనవడు ప్రజ్వల్‌పై మాజీ పధాని దేవెగౌడ బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుకు సంబంధించి తొలిసారి స్పందించారు. శనివారం ఆయన…

పోలీస్‌ స్టేషన్‌ లో నవదంపతులు మృతి.. స్టేషన్‌ ను తగలబెట్టిన గ్రామస్థులు

May 18,2024 | 16:45

బీహార్‌: ఓ వ్యక్తి తన భార్య చనిపోవటంతో.. 14 ఏళ్ల తన మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్‌ అయినటువంటి తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.…

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ లత్కర్‌

May 18,2024 | 21:55

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు నియమితులయ్యారు. ఆయన 2011 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన…

లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌.. నినాదాలు చేసిన అభిమానులు

May 18,2024 | 16:15

లండన్‌: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగియడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి…

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

May 18,2024 | 15:54

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి…

సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభం

May 18,2024 | 15:45

విశాఖ: సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ఆలయ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని…

పశ్చిమ బెంగాల్‌ రాజ్‌భవన్‌లో ముగ్గురు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌

May 18,2024 | 23:38

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద్‌ బోస్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించిన మహిళా ఉద్యోగిని అడ్డుకున్న కేసులో రాజ్‌భవన్‌కు చెందిన…

చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

May 18,2024 | 15:15

చద్రగిరి: ఏపీలో పోలింగ్‌ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ తర్వాత…