వార్తలు

  • Home
  • నేడు’మున్సిపల్‌’చర్చలు

వార్తలు

నేడు’మున్సిపల్‌’చర్చలు

Jan 2,2024 | 09:18

హెల్త్‌ అలవెన్స్‌ జిఓ విడుదల పార్కు వర్కర్లను చేర్చాలన్న సిఐటియు మిగిలిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె…

మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 2,2024 | 09:09

ముగ్గురు కాల్చివేత లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధింపు ఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు, దీంతో లోయ జిల్లాల్లో కర్ఫ్యూ…

పర్యావరణ అధ్యయనానికి ముందే’జల విద్యుత్‌’ అనుమతులు

Jan 2,2024 | 09:03

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం వ్యతిరేకిస్తున్న పర్యావరణ నిపుణులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నదీ పరివాహక ప్రాంతం సామర్థ్యం, ప్రభావ అంచనాపై అధ్యయనం జరగక ముందే ప్రతిపాదిత…

కె-స్మార్ట్‌ను ఆవిష్కరించిన కేరళ

Jan 2,2024 | 08:54

కొచ్చి : కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కె-స్మార్ట్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం ప్రారంభించారు. కొచ్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కె-స్మార్ట్‌ యాప్‌ను విజయన్‌…

పోస్టు కార్డుల ఉద్యమం

Jan 2,2024 | 08:15

సిఎంకు పోస్టుకార్డు ద్వారా సమస్యల గ్రీటింగ్‌ 13వ రోజూ కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు సోమవారం పోస్టు కార్డుల ఉద్యమం…

ఉద్యమ పదంతో కొత్త ఏడాదికి స్వాగతం

Jan 2,2024 | 08:14

21వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె ఆట, పాట, వివిధ రూపాల్లో నిరసన ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వ తీరు ఫలితంగా కొత్త సంవత్సరం ప్రారంభం…

సమాజాన్ని మార్చేలంటే పుస్తకాలు చదవాలి

Jan 2,2024 | 08:14

 మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ విజయవాడలో పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రజాశక్తి – విజయవాడ ఎడ్యుకేషన్‌ : సమాజాన్ని మార్చాలంటే పుస్తకాలు చదవాలని మైనారిటీ…

గుంటూరులో వైసిపి కార్యాలయంపై దాడి

Jan 2,2024 | 08:14

32 మంది అరెస్టు ఓటమి భయంతో టిడిపి దాష్టీకం : మంత్రి రజని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో వైసిపి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంపై ఆదివారం…

వణికిన జపాన్‌.. వరుసగా 21 భూకంపాలు

Jan 2,2024 | 08:13

తీరంలో సునామీ ప్రకంపనలు ఇళ్లు ధ్వంసం.. మౌలిక సదుపాయాలు ఛిన్నాభిన్నం టోక్యో : నూతన సంవత్సరం రోజే జపాన్‌లో పెను విపత్తు సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో…