వార్తలు

  • Home
  • ‘నరకం’గా గాజా : డబ్ల్యుఒ చీఫ్‌

వార్తలు

‘నరకం’గా గాజా : డబ్ల్యుఒ చీఫ్‌

Jan 26,2024 | 14:25

జెనీవా :   గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాదానికి…

సుమతీ శతక పద్యంతో కెటిఆర్‌ సంచలన పోస్ట్‌ !

Jan 26,2024 | 14:00

తెలంగాణ : ‘ కనకపు సింహాసనమున..’ అంటూ … సుమతీ శతక పద్య ప్రస్తావనతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన ఓ…

గణతంత్ర వేడుకల్లో విషాదం – కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు యువకులు మృతి

Jan 26,2024 | 13:24

ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో నేడు జరిగిన గణతంత్ర వేడుకల్లో విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్‌…

రాజ్యాంగ పరిరక్షణలో అందరూ కలిసి రావాలి

Jan 26,2024 | 14:31

దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి స్మృతివనంలో దళిత శోషణ్…

టీఎస్పీఎస్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి

Jan 26,2024 | 13:01

తెలంగాణ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో…

అక్కడ ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలింది : హిందూ న్యాయవాది

Jan 26,2024 | 12:51

న్యూఢిల్లీ :   జ్ఞానవాపి మసీదులో ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుజైన్‌ శుక్రవారం తెలిపారు. వేర్వేరు బాషల్లో 34 శాసనాలతో ఉన్న…

రిపబ్లిక్‌ డే న ఖైదీలను విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్‌

Jan 26,2024 | 12:35

తెలంగాణ : నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని … తెలంగాణ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయనుంది. పలు జైళ్లల్లో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 231మంది ఖైదీలను అధికారులు…

బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

Jan 26,2024 | 18:22

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రజా వ్యతిరేక…

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనికి సిఎం రేవంత్‌ పరామర్శ

Jan 26,2024 | 12:15

హైదరాబాద్‌ : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్‌ అనారోగ్యానికి…