వార్తలు

  • Home
  • Indian Navy మరో సాహసం : 23 మంది పాక్‌ సిబ్బంది సురక్షితం

వార్తలు

Indian Navy మరో సాహసం : 23 మంది పాక్‌ సిబ్బంది సురక్షితం

Mar 30,2024 | 10:04

ఇండియన్‌ నేవీ : ఇండియన్‌ నేవీ మరోసారి సాహసం చేసింది. వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్‌ అయిన ఇరాన్‌ చేపల బోటుతోపాటు అందులో సిబ్బందిని కూడా…

Telangana – నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సెలవులు

Mar 30,2024 | 09:54

తెలంగాణ : ఎండల తీవ్రత పెరుగుతోన్న వేళ … తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే స్కూళ్లకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి.…

సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Mar 30,2024 | 09:46

హనుమకొండ జిల్లా : సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లా కాజీపేట…

రాజధాని లేకుండా చేసిన జగన్‌

Mar 30,2024 | 08:39

-కర్నూలు న్యాయరాజధాని ఏమైంది? -పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం -‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- యంత్రాంగం :ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి…

కాంగ్రెస్‌ను ఐటి నోటీసులు

Mar 30,2024 | 08:38

రూ. 1823 కోట్లకు ఐటి డిమాండ్‌ నోటీసులు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను (ఐటి) విభాగం కాంగ్రెస్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. గత…

కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన ఐరాస

Mar 30,2024 | 08:36

ప్రజల హక్కుల రక్షణపై ఆశాభావం న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయన్న ఆశాభావాన్ని…

టిడిపి తుది జాబితా విడుదల

Mar 30,2024 | 08:35

– గంటా, కళాకు దక్కిన చోటు – గుంతకల్లు నుంచి మాజీ మంత్రి జయరాం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మొత్తం పెండింగ్‌లో…

టిడిపిలో నిరసన జ్వాలలు – అనంతపురంలో పార్టీ కార్యాలయంపై దాడి

Mar 30,2024 | 08:34

– గుంతకల్లులో చంద్రబాబు చిత్రపటాలకు నిప్పు – రాజంపేటలో కరపత్రాలు దగ్ధం ప్రజాశక్తి-అనంతపురం , రాజంపేట అర్బన్‌ :టిడిపిలో టికెట్ల వ్యవహారం చిచ్చు రాజేస్తోంది. తాజాగా విడుదల…

వామపక్షాలు కాంగ్రెస్‌ భేటీ- చర్చలు అసంపూర్ణం

Mar 30,2024 | 08:33

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-టిడిపి- జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లపై శుక్రవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా…