రైతులకు ఇచ్చే సాయం పెంచేది లేదు : వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 6 వేల సాయాన్ని పెంచే యోచనేదీ లేదని…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 6 వేల సాయాన్ని పెంచే యోచనేదీ లేదని…
రూ. 5 వేల కోట్ల సాయానికి తమిళనాడు విజ్ఞప్తి చెన్నై : మిచౌంగ్ తుపానుతో చెన్పై అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్పై నగరం…
తుపాను బాధిత ప్రజ లకు తక్షణ అవసరమైన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తుపానుపై…
బాపట్ల సమీపంలో తీరం దాటిన తుపాన్ ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం 58 మండలాలపై తీవ్ర ప్రభావం వేలాది ఎకరాల్లో పంటనష్టం మరో 24 గంటలు వర్షాలు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తుపాను సహాయక చర్యల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని, వీలైనంత తొందరగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :’మిచౌంగ్’ తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సిపిఎం బృందాలు నేడు (బుధవారం) పర్యటించనున్నాయి. బాపట్ల, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మూడు వేర్వేరు…
సిఎల్పి నేతగా ఆయన పేరు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో…
తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి పంటలను, ధాన్యం రాశులను పరిశీలించిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్ తుపాన్ బీభత్సం వల్ల…
ఉప ముఖ్యమంత్రికి అంగన్వాడీల వినతి ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఎనిమిది నుంచి సమ్మెలోకి వెళ్లనున్నామని,…