వార్తలు

  • Home
  • విదేశీ పర్యటనకు సిఎం జగన్‌

వార్తలు

విదేశీ పర్యటనకు సిఎం జగన్‌

May 18,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్‌ భారతి, ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు…

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య

May 18,2024 | 08:05

నార్సింగి (హైదరాబాద్‌) : బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ (40) శుక్రవారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘త్రినయని’తోపాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.…

Fatal accident – లారీని కారు ఢీకొట్టి నలుగురు మృతి

May 18,2024 | 07:53

గుత్తి (అనంతపురం) : అనంతపురం జిల్లా గుత్తి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…

ఏచూరి, దేవరాజన్‌ ప్రసంగాలు సెన్సార్‌

May 18,2024 | 09:21

-దూరదర్శన్‌, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జి.దేవరాజన్‌ ప్రసంగాల్లోని కొన్ని పదాలను…

ఎన్నికల హింసపై సిట్‌

May 18,2024 | 00:16

-ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మందితో కమిటీ -దర్యాప్తు ప్రారంభం నేటి సాయంత్రానికి నివేదిక నిర్లక్ష్యపు అధికారులపై కేసు నమోదు కీలక నేతలను అరెస్టుచేసే అవకాశం…

sugar medicines : షుగర్‌ మందుల ధరలు తగ్గింపు : కేంద్రం కీలక నిర్ణయం

May 17,2024 | 23:58

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రోగ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే…

అందని ఓటరునాడితో ఎవరిధీమా వారిదే

May 18,2024 | 09:48

క్యాడర్లో ధైర్యం నింపడానికి నేతల యత్నాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై నేతలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, బిజెపి,…

ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించండి- ఢిల్లీ ప్రజలకు సిపిఎం పిలుపు

May 17,2024 | 23:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర లక్షణాన్ని కాపాడేందుకు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు సిపిఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ…

ఎవరెస్ట్‌ మసాలాలపై నేపాల్‌లో నిషేదం

May 17,2024 | 23:42

నేపాల్‌ : భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్‌, ఎండిహెచ్‌ లను నేపాల ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. వీటిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన…